Exclusive

Publication

Byline

21 March 2025 బెంగళూరు వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

భారతదేశం, మార్చి 21 -- బెంగళూరు లో నేటి వాతావరణం: బెంగళూరు లో నేడు కనిష్ట ఉష్ణోగ్రత 20.75 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం ఆకాశం స్పష్టంగా ఉంటుంది.. గరిష్ట ఉష్ణోగ్రత... Read More


21 March 2025 చెన్నై వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

భారతదేశం, మార్చి 21 -- చెన్నై లో నేటి వాతావరణం: చెన్నై లో నేడు కనిష్ట ఉష్ణోగ్రత 27.54 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం ఆకాశం స్పష్టంగా ఉంటుంది.. గరిష్ట ఉష్ణోగ్రత 30.... Read More


21 March 2025 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

భారతదేశం, మార్చి 21 -- హైదరాబాద్ లో నేటి వాతావరణం: హైదరాబాద్ లో నేడు కనిష్ట ఉష్ణోగ్రత 22.64 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం ఆకాశం స్పష్టంగా ఉంటుంది.. గరిష్ట ఉష్ణోగ్... Read More


Stray Dogs Attack: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు .. ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు

భారతదేశం, మార్చి 21 -- Stray Dogs Attack: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీధి కుక్కల బెడద జనాలను బెంబేలెత్తిస్తోంది. నిత్యం ఎక్కడో చోట వీధి కుక్కల దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వాటి బారిన పడి కొంతమంద... Read More


Jagityala Crime: ప్రేమ వేధింపులకు మైనర్ బాలిక బలి... ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు... ఒకరి అరెస్ట్.

భారతదేశం, మార్చి 21 -- Jagityala Crime: ప్రేమ పేరుతో వెంటపడ్డారు. ప్రేమించకుంటే పరువు తీస్తామని బెదిరించారు. ఇద్దరు యువకుల వేదింపులు తాళలేక మైనర్ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఇ... Read More


Summer Special Trains : ఏపీ మీదుగా కన్యాకుమారికి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - ఇవిగో వివరాలు

ఆంధ్రప్రదే,తెలంగాణ, మార్చి 21 -- ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి, సౌక‌ర్య‌వంత‌మైన ప్రయాణాన్ని అందించ‌డానికి ఏపీలోని పలు ప‌ట్ట‌ణాల మీదుగా స్పెష‌ల్ రైళ్ల‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు దక... Read More


RationCards EKYC: రేష‌న్ కార్డుదారుల‌కు అలర్ట్... నెలాఖ‌రులోగా ఈకేవైసీ చేసుకోక‌పోతే వ‌చ్చే నెల‌ నుంచి రేష‌న్ బంద్‌..

భారతదేశం, మార్చి 21 -- RationCards EKYC: రేషన్‌ కార్డుదారులంతా ఈనెలాఖ‌రు లోగా ఈకేవైసీ చేయించుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సూచించింది. ఈకేవైసీ పూర్తి చేయాల‌ని మార్గ‌ ద‌ర్శకాలు విడుద‌ల చేసింది. ఈ మేర‌కు ... Read More


Nandyal Crime : అసభ్య వీడియోలు చూపిస్తూ.. విద్యార్థినుల‌పై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

భారతదేశం, మార్చి 21 -- ఈ ఘ‌ట‌న నంద్యాల జిల్లా ప్యాపిలి మండ‌లం ఒక గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో జరిగింది. విద్యార్థినుల త‌ల్లిదండ్రులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పాఠ‌శాల‌లో సాంఘిక శాస్త్... Read More


NPDCL Clarification: విద్యుత్ ఛార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన NPDCL సీఎండీ, బహిరంగ విచారణలో వివరాలు వెల్లడి

భారతదేశం, మార్చి 20 -- NPDCL Clarification: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఎన్పీడీసీఎల్‌ స్పష్టత ఇచ్చింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంట్ చ... Read More


Anakapalli Crime: అన‌కాప‌ల్లిలో ఘోరం... హిజ్రాతో స‌హ‌జీవ‌నం...మ‌రో హిజ్రాతో సంబంధాన్ని నిలదీసినందుకు దారుణ హత్య

భారతదేశం, మార్చి 20 -- Anakapalli Crime: అన‌కాప‌ల్లి జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. హిజ్రాతో స‌హ‌జీన‌వం చేసే వ్య‌క్తి, గంజాయికి అల‌వాటు ప‌డి మ‌రో హిజ్రాతో సంబంధాన్ని కొన‌సాగించాడు. ఈ విష‌యం ... Read More